Thursday, April 25, 2024

Breaking : మ‌రింత మెరుగైన బిల్లు తెస్తాం..మంత్రి పేర్ని నాని..

ఏపీ రాజ‌ధానిపై సీఎం జ‌గ‌న్ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. మూడు రాజ‌ధానుల‌పై మ‌రింత మెరుగైన బిల్లు తెస్తామ‌న్నారు. ఈ సంద‌ర్భంగా మంత్రి పేర్నినాని మాట్లాడారు… ఇది రోల్ బ్యాక్ కాద‌ని అన్నారు. రైతుల అభిప్రాయాల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంటామ‌న్నారు. ప్ర‌జాభిప్రాయ‌సేక‌ర‌ణ త‌ర్వాతే కొత్త‌బిల్లు అని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement