Friday, March 29, 2024

Breaking : బోర్ల వ‌ద్ద వ‌రి వేయొద్దు..మంత్రి క‌న్న‌బాబు..

ఏపీ శాస‌న‌స‌భ‌లో ప్ర‌శ్త్నోత్త‌రాలు జ‌రుగుతున్నాయి. రైతు భ‌రోసా కేంద్రాల‌పై ప్ర‌శ్న‌కు క‌న్న‌బాబు స‌మాధానం చెప్పారు. బోర్ల స‌మీపంలో వ‌రి వేయొద్ద‌ని రైతుల‌కు మంత్రి క‌న్న‌బాబు విజ్ఞ‌ప్తి చేశారు. బోర్ల కింద వ‌రి వేస్తే ఉత్ప‌త్తి, ఆదాయం త‌క్కువ వ‌స్తుంద‌న్నారు. ఆర్ బి కె ల‌లోనే ఈ సీజ‌న్ నుండి పంట‌లు కొనుగోలు చేస్తామ‌న్నారు. ఆర్ బి కె స్థాయిలోనే ట్రాక్ట‌ర్లు పంపిణీకి ప్ర‌య‌త్నిస్తామ‌న్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement