Friday, April 19, 2024

Breaking : మంత్రి బొత్స‌కి స్వాగ‌తం ప‌లికిన క‌మిష‌న‌ర్..

అనంతపురం ప్రభ న్యూస్ : జిల్లా ఇన్చార్జ్, పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్ససత్యనారాయణ అనంత‌పురం జిల్లాకు విచ్చేశారు. ఈ సందర్భంగా అనంతపురం నగరపాలక సంస్థ కమిషనర్ పీవీవీఎస్ మూర్తి , మంత్రి బొత్స సత్యనారాయణ ను మర్యాదపూర్వకంగా కలిసి, పుష్పగుచ్చం అందజేసి ఆహ్వానం పలికారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement