Saturday, April 20, 2024

Breaking : అంద‌రికీ ఆమోద‌యోగ్య‌మైన నిర్ణ‌యంతో వ‌స్తాం..మంత్రి బొత్స‌..

అన్నిప్రాంతాల అభివృద్ధికోస‌మే మూడు రాజ‌ధానుల బిల్లు..శివ‌రామ‌కృష్ణ‌న్ నివేదిక ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకునే గ‌తంలో సీఎం నిర్ణ‌యం తీసుకున్నార‌ని మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ తెలిపారు. న్యాయ‌ప‌ర‌మైన చిక్కులు,ప్ర‌జాభిప్రాయం తీసుకుని అంద‌రికీ ఆమోద‌యోగ్య‌మైన నిర్ణ‌యంతో వ‌స్తామ‌ని మంత్రి చెప్పారు. ఏపీకి మూడు రాజధానుల అంశంలో తమ వైఖరిలో మార్పు లేదని సీఎం జగన్ అసెంబ్లీ సాక్షిగా స్పష్టం చేశారు. సీఆర్డీయే రద్దు ఉపసంహరణ బిల్లును ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ సభలో ప్రవేశపెట్టిన అనంతరం ఈ అంశంపై చర్చ ప్రారంభమైంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement