Friday, April 19, 2024

Breaking : పెళ్ళి పేరుతో రూ.కోటి స్వాహా..దంప‌తుల అరెస్ట్..

గుంటూరు జిల్లాలో ఘ‌రానా మోసం. సోష‌ల్ మీడియాలో సాఫ్ట్ వేర్ ఉద్యోగికి వ‌ల వేశారు. పెళ్లిపేరుతో రూ.కోటి స్వాహా చేశారు స‌తైన‌ప‌ల్లికి చెందిన దంప‌తులు. మ‌హిళ పేరుతో ఫేక్ ప్రొఫైల్ తో సోష‌ల్ మీడియాలో ప‌రిచ‌య‌మ‌య్యారు. దాంతో పోలీసుల‌ను ఆశ్ర‌యించాడు హైద‌రాబాద్ కి చెందిన బాధితుడు. దాంతో ఆ దంప‌తుల‌ను హైద‌రాబాద్ సైబ‌ర్ క్రైం పోలీసులు అరెస్ట్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement