Tuesday, April 23, 2024

Breaking : జ్వ‌రంతో బాధ‌ప‌డుతోన్న లాలూ ప్ర‌సాద్.. ఢిల్లీ ఎయిమ్స్ లో జాయిన్‌..

ఢిల్లీ ఎయిమ్స్ హాస్ప‌ట‌ల్ లో చేరారు ఆర్జేడీ నేత లాలూ ప్ర‌సాద్ యాద‌వ్..తీవ్ర జ్వ‌రంతో బాధ‌ప‌డుతోన్న ఆయ‌న్ని ఎయిమ్స్ లో జాయిన్ చేశారు. కాగా మూడు సంవ‌త్స‌రాలు జైలు శిక్ష అనుభ‌వించిన ఆయ‌న రీసెంట్ గా బీహార్ కి వెళ్ళారు. దాణా కుంభ‌కోణం కేసులో లాలూ ప్ర‌సాద్ యాద‌వ్ కి జార్ఖండ్ కోర్టు బెయిల్ మంజూరీ చేసింది. గ‌త రెండేళ్ల నుంచి రాంచీలోని రాజేంద్ర మెడిక‌ల్ ఇన్స్‌టిట్యూట్‌లో ఆయ‌న చికిత్స పొందుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement