Thursday, April 25, 2024

Breaking : టీటీడీ పాల‌క‌మండ‌లి కీల‌క నిర్ణ‌యాలు

తిరుమ‌ల టీటీడీ పాల‌క‌మండలి ప‌లు నిర్ణ‌యాలు తీసుకుంది. సామాన్య భ‌క్తుల‌కు త్వ‌రిత‌గ‌తిన ద‌ర్శ‌నం క‌ల్పించేలా చ‌ర్య‌లు తీసుకోనున్నారు. త్వ‌ర‌లో స్లాట్ బుకింగ్ విధానం, న‌డ‌క‌దారి భ‌క్తుల‌కు టోకెన్ల‌జారీ చేయ‌నున్నారు. కాగా ముంబైలో శ్రీవారి ఆల‌య నిర్మాణానికి ప‌ది ఎక‌రాల స్థ‌లం కేటాయించారు.రూ.500కోట్ల విలువైన భూమిని మ‌హారాష్ట్ర స‌ర్కార్ కేటాయించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement