Saturday, April 20, 2024

Breaking : త‌మిళ‌నాడు,క‌ర్ణాట‌క స‌రిహ‌ద్దులో ఉద్రిక్త‌త – పోలీసులు, రైతుల మ‌ధ్య వాగ్వాదం

త‌మిళ‌నాడు-క‌ర్ణాట‌క స‌రిహ‌ద్దులో ఉద్రిక్త‌త నెల‌కొంది. కావేరీ న‌దిపై ఆన‌క‌ట్ట నిర్మాణానికి వ్య‌తిరేకంగా త‌మిళ‌నాడు రైతులు ఆందోళ‌న‌కి దిగారు. కావేరీ న‌ది జ‌లాల‌ను ఎట్టి ప‌రిస్థితుల్లో వ‌దులుకోమ‌ని తెలిపారు రైతులు. చెన్నై-బెంగ‌ళూరు హైవేపై రైతులు ధ‌ర్నా చేశారు. దాంతో రైతుల‌ను అడ్డుకున్నారు పోలీసులు. దాంతో పోలీసులు, రైతుల మ‌ధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement