Friday, April 19, 2024

Breaking : జేసీ ప్ర‌భాక‌ర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు – ప‌ని చేసే వారికే టిక్కెట్లు ఇవ్వండి

టీడీపీ ఆవిర్భావ వేడుక‌ల‌కు సైకిల్ పై వ‌చ్చారు తాడిప‌త్రి మేయ‌ర్ జేసీ ప్ర‌భాక‌ర్. ఈ మేర‌కు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. కార్య‌క‌ర్త‌ల‌తో క‌లిసి సైకిల్ పై ర్యాలీ నిర్వ‌హించారు జేసీ.ప‌ని చేసే వారికే టిక్కెట్లు ఇవ్వాల‌ని తెలిపారు. ఇప్పుడున్న టిడిపి ఎమ్మెల్యే అభ్య‌ర్థులంద‌రినీ మార్చాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. కాగా తాను పార్టీ మారే ప్ర‌సక్తే లేద‌న్నారు జేసీ. తాను ఎవ‌రికీ భ‌య‌ప‌డ‌బోన‌ని స్ప‌ష్టం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement