Saturday, April 20, 2024

Breaking : ఆయిల్ ఫ్యాక్ట‌రీలో భారీ అగ్ని ప్ర‌మాదం – న‌లుగురు మృతి ప‌లువురికి గాయాలు

జైపూర్ లో భారీ అగ్రిప్ర‌మాదం జ‌రిగింది. ఓ ఆయిల్ ఫ్యాక్ట‌రీలో మంట‌లు చెల‌రేగాయి. న‌లుగురు మృతి చెందారు. మృతుల్లో ముగ్గురు చిన్నారులు కూడా ఉన్నారు. ప‌లువురికి గాయాలు అయ్యాయి. అగ్నిమాప‌క సిబ్బంది ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకుని మంట‌ల‌ను అదుపులోకి తెచ్చేందుకు య‌త్నిస్తున్నారు. మంట‌లు చెల‌రేగ‌డానికి గ‌ల కార‌ణాలు తెలియాల్సి ఉంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement