Tuesday, April 23, 2024

Breaking : భార‌త్ లో ఒక్క ఒమిక్రాన్ కేసు న‌మోదు కాలేదు .. కేంద్ర ఆరోగ్య‌శాఖ మంత్రి మన్సుఖ్ మాండ‌వీయ ..

ఒమిక్రాన్ పై రాజ్య‌స‌భ‌లో కేంద్రం కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. భార‌త్ లో ఒక్క ఒమిక్రాన్ కేసు కూడా న‌మోదు కాలేద‌ని తెలిపింది. జీనోమ్ సీక్వెన్సింగ్ టెస్ట్ ల్యాబ్ లు సిద్ధంగా ఉన్నాయ‌ని తెలిపింది. ప్ర‌స్తుతం భార‌త్ లో క‌రోనా అదుపులోనే ఉంద‌ని వెల్ల‌డించింది. కేంద్ర ఆరోగ్య‌శాఖ మంత్రి మన్సుఖ్ మాండ‌వీయ తెలిపారు. అంద‌రూ జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌న్నారు. మాస్క్ త‌ప‌ని స‌రి అని వివ‌రించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement