Tuesday, April 16, 2024

Breaking: ఢిల్లీ ఎయిర్ పొల్యూష‌న్‌పై త‌క్ష‌ణ చ‌ర్య‌లు తీసుకోవాలి.. కేంద్రానికి సుప్రీం సూచ‌న‌

ఢిల్లీలో ఎయిర్ పొల్యూష‌న్‌పై సుప్రీం కోర్టు ఆందోళ‌న వ్య‌క్తం చేసింది. ఈ రోజు కేంద్రానికి ఓ సూచ‌న చేసింది. మ‌రో రెండు రోజుల్లో వాయు కాలుష్యం పెరిగి.. ఎయిర్ క్వాలిటీ మ‌రింత త‌గ్గ‌నున్న‌ట్టు తెలుస్తోందని.. దీనికి యుద్ధ ప్రాతిప‌దిక‌న‌.. స‌త్వ‌ర‌మే ప‌రిష్కార మార్గం చూపాల‌ని కేంద్రానికి సూచించింది. అయితే.. దీనికి లాంగ్‌ట‌ర్మ్ ప‌రిష్కారం ఏంట‌న్న‌ది త‌ర్వాత తెలియ‌జేస్తామ‌ని సుప్రీం పేర్కొన్నట్టు న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐ ట్విట్టర్ లో పేర్కొంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌, ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి
https://twitter.com/AndhraPrabhaApp, https://www.facebook.com/andhraprabhanewsdaily

Advertisement

తాజా వార్తలు

Advertisement