Saturday, April 20, 2024

Breaking : ఇబ్ర‌హీంప‌ట్నం జంట హ‌త్య‌ల కేసులో వీడిన మిస్ట‌రీ – మ‌ట్టారెడ్డి కీల‌క సూత్ర‌ధారి

ఇబ్ర‌హీంప‌ట్నం జంట హ‌త్య‌ల కేసులో మిస్ట‌రీ వీడింది. మ‌ట్టారెడ్డితో స‌హా న‌లుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. లేక్ విల్లా భూ వివాద‌మే హ‌త్య‌కు కార‌ణంగా తేల్చారు పోలీసులు. మ‌ట్టారెడ్డి కీల‌క సూత్ర‌ధారిగా తేల్చారు పోలీసులు. వాచ్ మెన్ మొయినుద్దీన్ ద్వారా సుపారీ గ్యాంగ్ తో ఒప్పందం రెండు వెప‌న్స్,20రౌండ్ల బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. రాచ‌కొండ క‌మిష‌న‌రేట్ లో ఈ కేసుకి సంబంధించిన వివ‌రాల‌ను వెల్ల‌డించారు పోలీసులు.

Advertisement

తాజా వార్తలు

Advertisement