Friday, April 19, 2024

Breaking : కూక‌ట్ ప‌ల్లి పీఎస్ లో క‌రోనా క‌ల‌క‌లం

హైద‌రాబాద్ కూక‌ట్ ప‌ల్లి పోలీస్ స్టేష‌న్ లో క‌రోనా క‌ల‌క‌లం రేగింది. ఎస్ఐతో పాటు న‌లుగురు కానిస్టేబుల్స్ కి క‌రోనా పాజిటీవ్ గా నిర్థార‌ణ అయింది. దాంతో కూక‌ట్ ప‌ల్లి పీఎస్ అధికారులు, సిబ్బంది ఆందోళ‌న చెందుతున్నారు. అంద‌రూ క‌రోనా ప‌రీక్ష‌లు చేయించుకునేందుకు సిద్ధ‌మ‌య్యారు. మ‌రి ఇంకెంత‌మందికి క‌రోనా సోకుతుందోన‌ని వారు భ‌య‌ప‌డుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement