Thursday, April 25, 2024

Breaking – మాజీ క్రికెట‌ర్, బిజెపి ఎంపీ గౌత‌మ్ గంభీర్ కి క‌రోనా

క‌రోనా విజృంభ‌న మామూలుగా లేదు. సెల‌బ్రిటీలు ఒక్కొక్క‌రిగా క‌రోనాబారిన ప‌డుతున్నారు. కాగా రీసెంట్ గా టీమిండియా మాజీ క్రికెట‌ర్, బిజెపి ఎంపీ గౌత‌మ్ గంభీర్ కు పాజిటీవ్ గా తేలింది. దాంతో ఆయ‌న హోం ఐసోలేష‌న్ లోకి వెళ్లిపోయారు. ఈ విష‌యాన్ని స్వ‌యంగా బిజెపి ఎంపీ గౌత‌మ్ గంభీర్ ట్విట్ట‌ర్ లో పోస్ట్ చేశారు. తేలికపాటి లక్షణాలు కనిపించిన తర్వాత, ఈరోజు నాకు కోవిడ్‌కు పాజిటివ్ అని తేలింది. ఈ మధ్య కాలంలో తన వద్దకు వచ్చిన ప్రతి ఒక్కరు కరోనా పరీక్షలు చేయించుకోమ‌ని చెప్పారని గౌతమ్‌ గంభీర్ తెలిపారు. తాను త్వరలోనే కోలుకుని మీ ముందుకు వస్తానని పేర్కొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement