Friday, April 19, 2024

breaking : ప్ర‌భుత్వ స్కూల్ లో ఫుడ్ పాయిజ‌న్..15మంది విద్యార్థుల‌కి అస్వ‌స్థ‌త‌..

కామారెడ్డి బీర్కుర్ మండ‌లం దామ‌రంచ ప్ర‌భుత్వ స్కూల్ లో ఫుడ్ పాయిజ‌న్ జ‌రిగింది. మ‌ధ్యాహ్న భోజ‌నం విక‌టించి 15మంది విద్యార్థులు అస్వ‌స్థ‌త‌కి గుర‌య్యారు. దాంతో విద్యార్థుల‌ను కామారెడ్డి ఏరియా ఆసుప‌త్రికి త‌ర‌లించారు స్కూల్ అధికారులు. వీరిలో ప‌లువురి ప‌రిస్థితి విష‌మంగా ఉన్న‌ట్లు స‌మాచారం. పోలీసులు ఘ‌ట‌నాస్థ‌లికి చేరుకున్నారు. కాగా ఈ ఘ‌ట‌న‌పై వివ‌రాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement