Thursday, April 25, 2024

Breaking : కాళేశ్వ‌రం ప్రాజెక్ట్ కు హోదా ఇవ్వ‌క‌పోవ‌డం వివ‌క్ష కాదా – మంత్రి కేటీఆర్

కేంద్రాన్ని నిల‌దీస్తూ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. అప్ప‌ర్ భ‌ద్ర ప్రాజెక్ట్ కు జాతీయ హోదా ఇచ్చారు. కాళేశ్వ‌రం ప్రాజెక్ట్ కు హోదా ఇవ్వ‌క‌పోవ‌డం వివ‌క్ష కాదా అన్నారు. తెలంగాన‌కు అన్యాయం జ‌రుగుతున్నా బీజేపీ ఎంపీలు చోద్యం చూస్తున్నార‌న్నారు మంత్రి కేటీఆర్. ఈ మేర‌కు కేంద్ర ప్ర‌భుత్వం పై మండిప‌డ్డారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement