Thursday, April 18, 2024

Breaking: భార‌త క్రీడాకారుల‌కు ధ్యాన్ చంద్ అవార్డుల ప్ర‌దానం..

భారత క్రీడాకారులకు ఇచ్చే అత్యున్నత పురస్కారాలను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఇవాల అంద‌జేశారు. ఈ సంద‌ర్భంగా రాష్ట్ర‌ప‌తి చేతుల‌మీదుగా మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డుల‌ను ప‌లువు క్రీడాకారులు అందుకున్నారు.

ధ్యాన్ చంద్ ఖేల్‌ర‌త్న అవార్డులు అందుకున్న‌వారిలో.. బాక్సర్ లోవ్లినా బోర్గోహైన్, హాకీ ప్లేయర్ శ్రీజేష్ పిఆర్, పారా షూటర్ అవనీ లేఖరా, పారా అథ్లెట్ సుమిత్ యాంటిల్ ఉన్నారు. వీరంతా న్యూఢిల్లీలో జ‌రిగిన ఓ కార్య‌క్ర‌మంలో రాష్ట్ర‌ప‌తి నుంచి మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డుల‌ను అందుకున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌, ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి

https://twitter.com/AndhraPrabhaApp, https://www.facebook.com/andhraprabhanewsdaily

Advertisement

తాజా వార్తలు

Advertisement