Friday, April 26, 2024

Breaking : అధ్య‌య‌నం త‌ర్వాతే జిల్లాల ఏర్పాటు – విజ‌య్ కుమార్

కొత్త జిల్లాల ఏర్పాటుపై లోతైన అధ్య‌య‌నం జ‌రిగింద‌న్నారు ఉన్న‌తాధికారి విజ‌య్ కుమార్. జిల్లాల వారీగా ప‌రిశీల‌న చేశామ‌ని చెప్పారు. ఇప్పుడు ఉన్న జిల్లాల వారీగా ప‌రిశీల‌న చేశామ‌ని ఆయ‌న వెల్ల‌డించారు. సాంఘిక‌, సాంస్కృతిక అంశాల‌ను ప‌రిశీలించామ‌న్నారు. భౌగోళిక అంశాల ఆధారంగా ప‌రిశీల‌న జ‌రిగిందన్నారు. ఇక ప్ర‌జ‌ల మ‌నోభావాల‌ను, చారిత్ర‌క నేప‌థ్యాల‌పై అధ్య‌య‌నం చేశామ‌ని విజ‌య్ కుమార్ వెల్ల‌డించారు. ప‌రిపాల‌న సౌల‌భ్య‌త కోస‌మే కొత్త జిల్లాల‌ను ఏర్పాటు చేశామ‌న్నారు. అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాన్ని విడ‌దీయ‌కుండా జిల్లాల‌ని ఏర్పాటు చేశామ‌న్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement