Thursday, April 18, 2024

Breaking : మంత్రుల‌తో కేసీఆర్ అత్య‌వ‌స‌ర భేటీ..ఎమ్మెల్సీల మార్పుపై చ‌ర్చ‌..

మంత్రుల‌తో సీఎం కేసీఆర్ భేటీ కానున్నారు. ప్ర‌గ‌తిభ‌వ‌న్ లో అత్య‌వ‌స‌ర స‌మావేశం కానున్నారు. స్థానిక సంస్థ‌ల ఎమ్మెల్సీ అభ్య‌ర్థుల ఎంపిక‌పై చ‌ర్చ జ‌ర‌గ‌నుంది. ప‌న్నెండు మందిలో కొంద‌రిని మార్చే అంశంపై చ‌ర్చ జ‌ర‌గ‌నుంది. నామినేష‌న్ల‌కు ఈ నెల 23వ‌ర‌కు గ‌డువు ఉంది. ఈ మేర‌కు అభ్య‌ర్థుల‌పై తుది నిర్ణ‌యం తీసుకునే అవ‌కాశం ఉంది. దాంతో ఎవ‌రెవ‌రికి అవ‌కాశం ద‌క్కుతుంద‌నే ఉత్సంఠ‌త‌గా మారింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement