Thursday, April 25, 2024

Breaking : మ‌నిషి ప్రాణానికి విలువనిచ్చే ప్ర‌భుత్వం మాది…జ‌గ‌న్ ..

చిత్త‌శుద్దితో ప‌ని చేస్తున్నామ‌ని సీఎం జ‌గ‌న్ తెలిపారు..వైద్య‌రంగం అభివృద్ధిపై అసెంబ్లీలో చ‌ర్చ జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా జ‌గ‌న్ మాట్లాడుతూ… మ‌నిషి ప్రాణానికి విలువ‌నిచ్చే ప్ర‌భుత్వం మాది అని అన్నారు. ప్ర‌తి ఒక్క ప్రాణాన్ని నిల‌బెట్టేందుకు ప్ర‌య‌త్నిస్తున్నామ‌ని అన్నారు. కొత్త‌గా 16టీచింగ్ ఆసుప్ర‌తులు నెల‌కొల్పుతామ‌న్నారు. మూడు చోట్ల చిన్న పిల్ల‌ల కోసం ప్ర‌త్యేక హాస్ప‌ట‌ల్స్ ఏర్పాటు చేస్తామ‌న్నారు. క‌రోనాని ఆరోగ్య శ్రీ లో చేర్చిన ఏకైక ప్ర‌భుత్వం వైసీపీ అని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement