Thursday, March 28, 2024

Breaking : చిన‌జీయ‌ర్ స్వామితో భేటీ కానున్న సీఎం ‘కేసీఆర్’

ముచ్చింత‌ల్ లోని చిన‌జీయ‌ర్ స్వామి ఆశ్ర‌మానికి నేటి సాయంత్రం తెలంగాణ సీఎం కేసీఆర్ వెళ్ళ‌నున్నారు. ఈ మేర‌కు కేసీఆర్ , చినజీయ‌ర్ స్వామితో భేటీ కానున్నారు. ఈ సంద‌ర్భంగా స్వామీజీతో ప‌లు అంశాల‌పై కేసీఆర్ మాట్లాడ‌నున్నార‌ట‌. మహా కుంభ సంప్రోక్షణ, మహా సుదర్శన యాగం, రామానుజాచార్యుల విగ్రహావిష్కరణ ఏర్పాట్లపై చినజీయర్ స్వామితో చర్చించనున్నారు. అటు, యాదాద్రి ఆలయ పునఃప్రారంభ ఏర్పాట్లపైనా ఆయనతో చర్చించనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement