Thursday, April 25, 2024

Breaking : పాదచారుల‌పైకి దూసుకెళ్లిన కారు – ఒక‌రు మృతి, ఇద్ద‌రి ప‌రిస్థితి విష‌మం

చెన్నైలో కారు బీభ‌త్సం సృష్టించింది. అడ‌యారులో పాద‌చారుల‌పైకి దూసుకెళ్లింది కారు. ఒక‌రు మృతి, ఇద్ద‌రి ప‌రిస్థితి విష‌మంగా ఉంది. డ్రైవ‌ర్ ను ప‌ట్టుకొని చిత‌క‌బాదారు స్థానికులు. మ‌ద్యం మ‌త్తులో కారు న‌డిపిన‌ట్టు పోలీసులు గుర్తించారు. పోలీసులు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement