Saturday, April 20, 2024

Breaking : శ్రీశైలం బోర్డు చైర్మ‌న్ గా చెంగారెడ్డి చ‌క్ర‌పాణిరెడ్డి – రాజీనామా చేస్తాన‌న్న రోజా

శ్రీశైలం బోర్డు చైర్మ‌న్ నియామ‌కంపై ఎమ్మెల్యే రోజా మ‌న‌స్తాపం చెందారు. బోర్డు చైర్మ‌న్ గా చెంగారెడ్డి చ‌క్ర‌పాణిరెడ్డిని నియ‌మించింది ప్ర‌భుత్వం. చ‌క్ర‌పాణిరెడ్డికి ప‌ద‌వి ఇవ్వ‌డంపై రోజా అల‌క..స్థానిక ఎన్నిక‌ల్లో రోజా,చ‌క్ర‌పాణిరెడ్డి మ‌ధ్య వివాదం జ‌రిగింది. కాగా ఈ వ్య‌వ‌హారాన్ని సీఎం జ‌గ‌న్ దృష్టికి తీసుకెళ్తాన‌ని రోజా తెలిపారు. అంతేకాదు అవ‌స‌ర‌మైతే రాజీనామా చేస్తాన‌న్నారు రోజా.

Advertisement

తాజా వార్తలు

Advertisement