Saturday, April 20, 2024

Breaking : ఢిల్లీలో బిఆర్ ఎస్ ప్రారంభోత్సవ కార్యక్రమాలు.. అతిథులుగా హాజరైన అఖిలేష్ యాదవ్..కుమారస్వామి

ఢిల్లీలో బిఆర్ ఎస్ ప్రారంభోత్సవ కార్యక్రమాలు వైభవంగా జరుగుతున్నాయి.నిన్నటి నుండి ఈ పూజలు జరుగుతున్నాయి. కాగా సీఎం కేసీఆర్ దంపతులు యాగంలో పాల్గొన్నారు.ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్నారు పార్టీ నేతలు..ఎమ్మెల్యేలు,ఎంపీలు..దివ్య ముహూర్తం ప్రకారం ఢిల్లీలో హోమాలు,యాగాలు జరగనున్నాయి.12గంటల 37నిమిషాలకు జెండాను ఆవిష్కరించనున్నారు సీఎం కేసీఆర్.కాగా ఈ పూజా కార్యక్రమానికి అఖిలేష్ యాదవ్..కుమారస్వామి హాజరయ్యారు. కాగా పార్టీ జెండాని ఎగరవేసి కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు కేసీఆర్.

Advertisement

తాజా వార్తలు

Advertisement