Tuesday, March 26, 2024

Breaking : ఈస్ట్ ఢిల్లీలో బాంబు క‌ల‌క‌లం – నిర్మానుష్య‌ప్రాంతంలో పేల్చిన ఎన్ ఎస్ జి బృందం

ఈస్ట్ ఢిల్లీలో బాంబు క‌ల‌క‌లం రేగింది. మార్కెట్ లో బ్యాగ్ ను వదిలి వెళ్ళాడు దుండ‌గులు. ఘాజీపూర్ మార్కెట్ లో బాంబుని స్వాధీనం చేసుకున్నారు. బాంబును ఎన్ ఎస్ జి బృందం నిర్వీర్యం చేశారు. అనంత‌రం నిర్మానుష్య ప్రాంతంలో బాంబును పేల్చి వేశారు ఎన్ ఎస్ జి బృందం వారు. స‌కాలంలో గుర్తించ‌డంతో పెను ప్ర‌మాదం త‌ప్పింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement