Thursday, April 25, 2024

Breaking : బేగంపేట ఎయిర్ పోర్టుకి చేరుకున్న ప్ర‌ధాని మోడీ- స్వాగ‌తం ప‌లికిన గ‌వ‌ర్న‌ర్ త‌మిళి సై

హైద‌రాబాద్ బేగంపేట ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ. ప్ర‌ధాని మోడీకి స్వాగ‌తం ప‌లికేందుకు బిజెపి భారీ ఏర్పాట్లు చేసింది. కాగా ప్ర‌ధాని మోడీకి స్వాగ‌తం ప‌లికారు గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై. కాగా ఎయిర్ పోర్ట్ కి కేంద్ర‌మంత్రి కిష‌న్ రెడ్డితో పాటు మంత్రి త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్ త‌దిత‌రులు త‌ర‌లివ‌చ్చి మోడీకి స్వాగ‌తం ప‌లికారు. కాగా ముందుగా బిజెపి కార్య‌క‌ర్త‌ల‌తో ప్ర‌ధాని మోడీ స‌మావేశం కానున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement