Saturday, April 20, 2024

Breaking : పాలు పోసే రైతులే అమూల్ సంస్థ‌కి య‌జ‌మానులు – సీఎం జ‌గ‌న్

అమూల్ ప్ర‌పంచంతో పోటీ ప‌డుతోంద‌ని ఏపీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి తెలిపారు. అమూల్ తో రెండు ఒప్పందాలు చేసుకుంది ఏపీ ప్ర‌భుత్వం. అమూల్ ఆధ్వ‌ర్యంలో బాలామృతం త‌యారీ కేంద్రం ఏర్పాటు చేస్తామ‌న్నారు. ప్ర‌పంచంలో అమూల్ ఎనిమిద‌వ స్థానంలో ఉంది. అమూల్ ప్ర‌పంచంతో పోటీ ప‌డుతోంద‌న్నారు. వ్య‌వ‌సాయానికి పాడి తోడైతే లాభ‌సాటి అని సీఎం జ‌గ‌న్ వెల్ల‌డించారు. పాలు పోసే రైతులే అమూల్ సంస్థ‌కి య‌జ‌మానుల‌న్నారు సీఎం. అంగ‌న్ వాడీ కేంద్రాల‌కు అమూల్ పాలు, బాలామృతం అందిస్తామ‌న్నారు. అనంత‌పురం జిల్లాలో 85గ్రామాల్లో పాల‌వెల్లువ‌. రాష్ట్రంలోని ఆరు జిల్లాల్లో పాల సేక‌ర‌ణ జ‌రుగుతుంద‌న్నారు జ‌గ‌న్.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement