Friday, April 19, 2024

Breaking : అమ‌రావ‌తి ఉద్యమం@700డేస్..

16వ రోజుకి చేరుకుంది రాజ‌ధాని రైతుల మ‌హాపాద‌యాత్ర‌. రైతులు న్యాయ‌స్థానం టు దేవ‌స్థానం పేరిట ఈ మ‌హా పాద‌యాత్ర‌ని ప్రారంభించారు. ఇప్ప‌టి వ‌ర‌కు 178.5కిలోమీట‌ర్ల మేర పాద‌యాత్ర పూర్త‌యింది. దాంతో 700వ రోజుకి చేరుకుంది అమ‌రావ‌తి ఉద్య‌మం..700వ రోజు సంద‌ర్భంగా ప‌లు ప్ర‌త్యేక కార్య‌క్ర‌మాలు చేప‌ట్టారు. సాయంత్రం పాద‌యాత్ర‌లో పాల్గొన‌నున్నారు సీపీఐ కార్య‌ద‌ర్శి రామ‌కృష్ణ‌. అమ‌రావ‌తి రైతుల‌కు సంఘీభావం తెలియ‌జేయ‌నున్నారు. ఈ పాద‌యాత్ర‌కు అడుగ‌డుగునా జ‌నం నీరాజ‌నాలు ప‌లుకుతున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌, ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

https://twitter.com/AndhraPrabhaApp, https://www.facebook.com/andhraprabhanewsdaily

Advertisement

తాజా వార్తలు

Advertisement