Friday, April 19, 2024

Breaking: క‌రోనాతో హాస్పిట‌ల్‌లో చేరిన నటుడు రాజేంద్ర ప్రసాద్

టాలీవుడ్ సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ కరోనా బారినపడ్డారు. స్వల్ప లక్షణాలు బయటపడటంతో ఆయన కొవిడ్ టెస్టులు చేయించుకున్నారు. ఈ మెడిక‌ల్ టెస్టుల్లో పాజిటివ్‌గా నిర్ధారణ అవడంతో వైద్యుల సూచన మేరకు హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం రాజేంద్ర ప్రసాద్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement