Friday, April 19, 2024

Breaking : టిటిడి మార్కెటింగ్ గోడౌన్ లో ఆక‌స్మిక త‌నిఖీలు – జీడిప‌ప్పు కంపెనీ టెండ‌ర్ ర‌ద్దు చేయాల‌న్న వైవీ సుబ్బారెడ్డి

తిరుప‌తి టిటిడి మార్కెటింగ్ గోడౌన్ లో ఆక‌స్మిక త‌నిఖీలు నిర్వ‌హించారు. ప్ర‌సాదాల త‌యారీని ప‌రిశీలించారు వైవీ సుబ్బారెడ్డి. జీడిప‌ప్పు,యాల‌కులు,నెయ్యి నాణ్య‌త‌పై వైవీ సుబ్బారెడ్డి అస‌హ‌నం వ్య‌క్తం చేశారు. జీడిప‌ప్పు కంపెనీ టెండ‌ర్ ర‌ద్దు చేయాల‌ని ఆదేశం.ఆవునెయ్యి,యాల‌కులు సువాస‌న లేక‌పోవ‌డంతో ప్ర‌భుత్వ ప‌రీక్ష కేంద్రానికి శాంపిల్స్ పంపాల‌ని ఆదేశాలు జారీ చేశారు. ఇక‌పై అన్ని స‌రుకుల‌ను టిటిడి ల్యాబ్ , సెంట్ర‌ల్ ల్యాబ్ కు పంపాల‌ని టీటీడీ చైర్మ‌న్ ఆదేశాలు జారీ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement