Friday, April 26, 2024

Breaking : రూ.500కోట్ల‌తో కుత్బుల్లాపూర్ లో అభివృద్ధికి శ్రీకారం – మంత్రి కేటీఆర్

రూ. 500కోట్ల‌తో కుత్బుల్లాపూర్ అభివృద్ధికి శ్రీకారం చుట్టారు. దాంతో కుత్బుల్లాపూర్ లో మంత్రి కేటీఆర్ ప‌ర్య‌టించారు. బాచుప‌ల్లి – ఓఆర్ ఆర్ ప్లై ఓవ‌ర్ కు శంకుస్థాప‌న చేశారు మంత్రి. న‌గ‌ర‌శివారులో మౌళిక వ‌స‌తులు క‌ల్పిస్తామ‌న్నారు కేటీఆర్. బౌరంపేట‌లో ఆక్సిజ‌న్ పార్క్ ప్రారంభించారు. 2051అవ‌స‌రాల‌ను దృష్టిలో పెట్టుకుని శివారు మున్సిపాల్టీల్లో అభివృద్ధి ప‌నులకి శ్రీకారం చుట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement