Friday, April 19, 2024

బొలెరో – బైక్ ఢీ.. ముగ్గురు యువ‌కుల మృతి

బొలెరో వాహ‌నం, బైక్ ఢీకొని ముగ్గురు యువ‌కులు మృతిచెందిన విషాద ఘ‌ట‌న తెలంగాణ రాష్ట్రంలోని జోగులాంగ గ‌ద్వాల్ జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని ఉండ‌వెల్లి మండ‌లం బైరాపురంలో ఈ రోడ్డుప్ర‌మాదం జ‌రిగింది. ఈప్ర‌మాదంలో మృతులు మాన‌వ‌పాడు మండ‌లం కొరివిపాడుకు చెందిన వారిగా గుర్తించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement