Friday, April 26, 2024

బ్రహ్మపుత్ర నదిలో పడవ బోల్తా.. 20 మంది గల్లంతు

అస్సాంలోని బ్ర‌హ్మ‌పుత్ర న‌దిలో ఘోర పడవ ప్రమాదం జరిగింది. దుబ్రీ వద్ద బ్రహ్మపుత్ర నదిలో పడవ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో సుమారు 20 మంది గల్లంతయ్యారు.సమాచారం అందుకున్న రెస్క్యూ సిబ్బంది. గాలింపు చర్యలు చేపట్టారు.ప్రమాదం జరిగిన సమయంలో పడవలో 50 మంది ఉన్నట్లు సమాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement