Thursday, April 18, 2024

Breaking: బీహార్ లో ప‌డ‌వ ప్ర‌మాదం… ఇద్ద‌రు మృతి.. 25మంది గ‌ల్లంతు

బీహార్ లో ప‌డ‌వ ప్ర‌మాదం జ‌రిగింది. ఈ ప‌డ‌వ ప్ర‌మాదంలో ఇద్ద‌రు మృతిచెంద‌గా.. మ‌రో 25మంది గ‌ల్లంత‌య్యారు. వైశాలిలోని గంద‌క్ న‌దిలో ప‌డ‌వ మునిగిపోయింది. ప‌డ‌వ మునిగిపోవ‌డంతో ఇద్ద‌రు చ‌నిపోగా.. మ‌రో 25 మంది గ‌ల్లంత‌య్యారు. గ‌ల్లంతైన వారి కోసం స‌హాయ‌క చ‌ర్య‌లు కొన‌సాగుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement