Saturday, April 20, 2024

Breaking: షివోమీకి భారీ షాక్.. రూ.5551కోట్ల నగదు సీజ్

చైనా సెల్ ఫోన్ కంపెనీ షివోమీకి భారీ షాక్ తగిలింది. షివోమీ సంస్థకు చెందిన రూ.5551కోట్ల నగదును సీజ్ చేశారు. ఫెమా నిబంధనలు ఉల్లంఘించినందుకు భారీగా నగదును సీజ్ చేశారు. ఈడీ చరిత్రలో అత్యధిక మొత్తం నగదును సీజ్ చేయడం అంటే ఇదే. షివోమీ ఫెమా నిబంధనలు ఉల్లంఘించి డబ్బును విదేశాలకు మళ్లించింది. రాయల్టీ కింద ప్రభుత్వానికి చెల్లించాల్సిన డబ్బును షివోమీ ఎగ్గొట్టింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement