Wednesday, March 27, 2024

Big Breaking : క‌శ్మీర్ పండిట్లు సంచ‌ల‌న నిర్ణ‌యం -క‌శ్మీర్ ని వ‌దిలి జమ్ము వెళ్ల‌నున్న పండిట్లు

క‌శ్మీర్ పండిట్లు సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. క‌శ్మీర్ ని వ‌దిలి జ‌మ్ము వెళ్లిపోవాల‌ని వారు నిర్ణ‌యం తీసుకున్నారు. వ‌రుస ఉగ్ర‌వాద దాడుల‌తో ఆందోళ‌న‌లో ఉన్నారు పండిట్లు.రెండు రోజుల్లో ఇద్ద‌రిని కాల్చి చంపారు ఉగ్ర‌ద‌వాదులు..భ‌విష్య‌త్ లో క‌శ్మీర్ లో అడుగుపెట్ట‌బోమంటున్నారు పండిట్లు. ప్ర‌బుత్వం క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని వారు డిమాండ్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement