Wednesday, April 24, 2024

Big Breaking : ఆశిష్ మిశ్రా బెయిల్ ర‌ద్దు – లొంగిపోవాల‌ని కోర్టు ఆదేశాలు

ల‌ఖింపూర్ ఖేరీ కేసులో అశిష్ మిశ్రా బెయిల్ ర‌ద్దు చేశారు. ఆశిష్ మిశ్రా బెయిల్ ని ర‌ద్దు చేసింది సుప్రీంకోర్టు. వారంలోపు లొంగిపోవాల‌ని ఆశిష్ మిశ్రాకు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. రైతుల‌ను కారుతో ఢి కొట్టాడు కేంద్ర‌మంత్రి త‌న‌యుడు ఆశిష్ మిశ్రా.

Advertisement

తాజా వార్తలు

Advertisement