Saturday, April 20, 2024

పెద్దమ్మ తల్లిని దర్శించిన బండి సంజయ్

జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లిని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ దర్శించుకున్నారు. నిన్నటి బండి సంజయ్ చేపట్టిన పాదయాత్ర ముగిసిన సంగతి తెలిసిందే. తుక్కుగూడలో ఏర్పాటు చేసిన ముగింపు సభలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా పాల్గొన్న విషయం తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement