Saturday, April 20, 2024

Big Breaking: ఎమ్మెల్యే రాజాసింగ్ కు బెయిల్ మంజూరు

గోషామహాల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కు బెయిల్ మంజూరైంది. ఎలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయొద్దని కోర్టు ఎమ్మెల్యే రాజాసింగ్ కు ఆదేశించింది. రాజాసింగ్ కు కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. మతాలను కించపరిచే వ్యాఖ్యలు చేయొద్దని ఆదేశించింది. రాజాసింగ్ అరెస్ట్ అయిన 40రోజుల తర్వాత బెయిల్ మంజూరైంది. మీడియాతో మాట్లాడవద్దని, ర్యాలీలు చేపట్టవద్దని కోర్టు ఆదేశించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement