Thursday, April 25, 2024

Breaking: ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నిందితులకు బెయిల్..

తెలంగాణ రాష్ట్రంలో సంచలనం రేపిన ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నిందితులకు బెయిల్ మంజూరైంది. ఈ కేసుకు సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్న రామచంద్ర భారతి, సింహయాజి, నందకుమార్ కు బెయిల్ వచ్చింది. వారికి తెలంగాణ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. రూ.3లక్షల చొప్పున పూచీకత్తు సమర్పించాలని హైకోర్టు తెలిపింది. అలాగే ప్రతి సోమవారం సిట్ ఎదుట హాజరుకావాలని హైకోర్టు తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement