Thursday, April 18, 2024

Big Breaking | ఒడిశాలో ఘోర రైలు ప్రమాదం.. గూడ్స్​ రైలును ఢీకొట్టిన కోరమండల్​

ఒడిశాలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. ఇవ్వాల (శుక్రవారం) హౌరా నుంచి చెన్నై వెళ్తున్న కోరమండల్​ ఎక్స్​ప్రెస్​ గూడ్స్​ రైలును ఢీకొట్టి పట్టాలు తప్పింది. కోరమండల్​ ఎక్స్​ప్రెస్​కు చెన్నై వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. బాలాసోర్​కు 40 కిలోమీటర్ల దూరంలో ఈ ఘటన జరిగినట్టు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో దాదాపు 50 మందికి పైగా తీవ్ర గాయాలయినట్టు తెలుస్తోంది. ఎన్డీఆర్​ఎప్​ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement