Saturday, April 20, 2024

Breaking: ఆక్లాండ్ వన్డే.. న్యూజిలాండ్ టార్గెట్ 307 పరుగులు

ఆక్లాండ్ లో భారత్ వర్సెస్ న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న వన్డే మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేపట్టిన భారత్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 7వికెట్ల నష్టానికి 306 పరుగులు చేసింది. భారత్ బ్యాట్స్ మెన్లు శ్రేయస్ అయ్యర్ 80 పరుగులు, శిఖర్ ధావన్ 72 పరుగులు, శుభమాన్ గిల్ 50 పరుగులు, సంజూ శాంసన్ 36 పరుగులు చేశారు. చివర్లో వాషింగ్టన్ సుందర్ 16 బంతుల్లో 37 పరుగులు చేశాడు. న్యూజిలాండ్ బౌలర్లు సౌథీ మూడు వికెట్లు, ఫెర్గూసన్ మూడు వికెట్లు తీశారు. న్యూజిలాండ్ జట్టు విజయలక్ష్యాన్ని చేరుకోవాలంటే 307 పరుగులు చేయాల్సి ఉంది..

Advertisement

తాజా వార్తలు

Advertisement