Thursday, April 18, 2024

ఆక్లాండ్ వన్డే.. 20 ఓవర్లకు.. న్యూజిలాండ్ స్కోరు 88/3

ఆక్లాండ్ లో భారత్ వర్సెస్ న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న వన్డే మ్యాచ్ లో 307 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ జట్టు 20 ఓవర్లు పూర్తయ్యే సరికి మూడు వికెట్లు కోల్పోయి 88 పరుగులు చేసింది. న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ 29 పరుగులతో క్రీజులో ఉండగా.. టామ్ లాథమ్ ఇప్పుడే క్రీజులోకి ఎంట్రీ అయ్యాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement