Friday, April 19, 2024

Breaking: లలిత్ బాగ్ కార్పొరేటర్ అల్లుడు మహ్మద్ హత్య

హైదరాబాద్ లోని లలిత్ బాగ్ కార్పొరేటర్ ఆఫీసులో హత్యాయత్నం జరిగింది. దుండగులు కత్తులతో జీహెచ్ఎంసీ కార్పొరేటర్ కార్యాయలంలోకి చొరబడి కార్పొరేటర్ అల్లుడు, ఇంటర్ విద్యార్థి మహ్మద్ ను దుండగులు హత్య చేశారు. మహ్మద్ పై దుండగులు కత్తులతో దాడులు చేశారు. కార్పొరేటర్ అల్లుడిని దుండగులు హత్య చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement