Thursday, April 25, 2024

అసదుద్దీన్ సెక్యూరిటీ తీసుకోవాలి : అమిత్ షా

ఎంఐఎం అధినేత, ఎంపీ అస‌దుద్దీన్ ఓవైసీ ఇప్ప‌టికైనా సెక్యూరిటీ తీసుకోవాల‌ని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు. అస‌దుద్దీన్ ఓవైసీ కాన్వాయ్ పై జ‌రిగిన కాల్పుల ఘ‌ట‌న‌పై రాజ్య‌స‌భ‌లో ప్ర‌స్తావించారు. ఓవైసీకి జెడ్ క్యాట‌గిరీ సెక్యూరిటీ ఇస్తామ‌ని చెప్పామ‌న్నారు. కానీ సెక్యూరిటీ వ‌ద్ద‌ని అస‌దుద్దీన్ తిర‌స్క‌రించార‌న్నారు. ఇప్ప‌టికైనా ఆయ‌న సెక్యూరిటీ తీసుకోవాల‌ని అమిత్ షా అన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement