Thursday, April 25, 2024

చిరంజీవిని అభినందించిన ఏపీ గ‌వ‌ర్న‌ర్

ఏపీ గవర్నర్ బిష్వభూషణ్ హరిచందన్ మెగాస్టార్ చిరంజీవిని అభినందించారు. ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ 2022 పేరుతో చిరంజీవికి జీవిత సాఫల్య పురస్కారం ప్రకటన పట్ల అభినందనలు తెలియజేశారు. భారత ప్రభుత్వం ప్రకటించిన ఈ పురస్కారాన్ని మెగాస్టార్ అందుకోనున్నారు. చిరంజీవి నటుడిగా, సామాజిక సృహ కలిగిన వ్యక్తిగా, రాజకీయ నాయకుడిగా ఎంతో సేవ చేశారని కొనియాడారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement