Friday, April 19, 2024

ఏపీలో కొత్తగా 2,974 పాజిటివ్ కేసులు..

ఏపీ కొత్తగా 2974 కరోనా కేసులు నమోదయ్యాయి. కొత్తగా 3,290 మంది బాధితులు కోలుకొని ఇండ్లకు వెళ్లారు. ప్రస్తుతం రాష్ట్రంలో 24,708 యాక్టివ్‌ కేసులున్నాయి. 24 గంటల్లో 1,05,024 మందికి కరోనా పరీక్షలు చేయగా.. తాజా కేసులు రికార్డయ్యాయని ఆరోగ్యశాఖ పేర్కొంది. మరో 17 మంది వైరస్‌ బారినపడి ప్రాణాలు కోల్పోయారు. ప్రకాశం జిల్లాలో ఐదుగురు, చిత్తూరు, కృష్ణా జిల్లాల్లో ముగ్గురు చొప్పున, అనంతపురం, తూర్పుగోదావరి జిల్లాల్లో ఇద్దరు చొప్పున మృతి చెందారు.

ఇది కూడా చదవండి : SBI లో 6 వేల అప్రెంటీస్ పోస్టులు..

Advertisement

తాజా వార్తలు

Advertisement