Thursday, March 28, 2024

Breaking: భర్తను ముక్కలు ముక్కలుగా నరికి చంపిన భార్య..

దేశ రాజధాని ఢిల్లీలో మరో ఘాతుకం జరిగింది. పాండవనగర్ లో శ్రద్ధ హత్యలా మరో ఘటన జరిగింది. కుమారుడితో కలిసి భార్య భర్తను హత్య చేసింది. భ‌ర్త‌ మృత‌దేహాన్ని భార్య ముక్క‌లు ముక్క‌లుగా న‌రికేసింది. పలు ప్రాంతాల్లో భర్త మృత‌దేహాం భాగాలను గుర్తించింది. ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement