Friday, March 29, 2024

బెంగాల్‌లో అమిత్ షా రెండ్రోజుల పర్యటన

కేంద్ర హోం మంత్రి అమిత్ షా పశ్చిమ బెంగాల్ లో పర్యటించనున్నారు. 2021 బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల తర్వాత తొలిసారి ఆయన బెంగాల్‌లో పర్యటిస్తున్నారు. రెండ్రోజుల పర్యటన నిమిత్తం ఆయన పశ్చిమ బెంగాల్ వెళ్లారు. పార్టీ సమావేశాలతో పాటు బహిరంగ సభల్లో అమిత్ షా పాల్గొంటారు. భారత్, బంగ్లా సరిహద్దుల వెంబడి ఆయన ప్రయాణించనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement